ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీనియర్ ఐఏఎస్, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖాస్త్రం సంధించారు. గతంలో టీడీపీ సర్కార్ పాలనపై, రాష్ట్ర మంత్రుల తీరుపై ప్రశ్నించిన ఆయన తాజాగా సీఎంవో ఇష్టారీతి శైలిపై చంద్రబాబుకు లేఖ రాశారు.
Published Sat, Aug 5 2017 8:40 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీనియర్ ఐఏఎస్, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖాస్త్రం సంధించారు. గతంలో టీడీపీ సర్కార్ పాలనపై, రాష్ట్ర మంత్రుల తీరుపై ప్రశ్నించిన ఆయన తాజాగా సీఎంవో ఇష్టారీతి శైలిపై చంద్రబాబుకు లేఖ రాశారు.