ఏర్పేడు బాధితులకు నేడు జగన్‌ పరామర్శ | Jagan's visit today to erpedu victims | Sakshi
Sakshi News home page

Apr 23 2017 7:34 AM | Updated on Mar 21 2024 7:47 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఆదివారం ఏర్పేడు ఘటన బాధితులను పరామర్శించేందుకు వస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement