మంత్రి సునీత అధికార దుర్వినియోగం | kanganapally mpp by elections won by tdp | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 14 2016 1:29 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులు పనిచేశాయి. ఎంపీటీసీలను బెదిరించి, ప్రలోభపెట్టి ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైఎస్‌ఆర్‌ సీపీకి మెజార్టీ స్థానాలున్నా మంత్రి పరిటాల సునీత ఎంపీటీసీలను ప్రలోభపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement