సైనికుల సంయమనానికి హాట్సాప్‌? | kashmiri youth attack CRPF jawans on Poll duty, video goes viral | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 14 2017 2:28 PM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM

కశ్మీర్‌లోని శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి గత ఆదివారం జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా విధులను ముగించుకొని ఈవీఎంలతో నిర్దేశిత ప్రాంతాలకు వెనుతిరిగి వస్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల పట్ల స్థానిక ప్రజలు ఎంతో అనుచితంగా ప్రవర్తించారు. ఎంతో హేళన చేశారు. వెంటబడి వెంటబడి ఏడిపించారు. యువకులు ‘ఆజాద్, గో బ్యాక్‌ ఇండియా’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా, సైనికులతోనూ ఆజాద్‌ అంటూ నినాదాలు చేయించారు. అంతటితో ఆగకుండా వారిని చేతుల మీద తన్ని, చెంపల మీద గిల్లారు. తలలమీద కొట్టేందుకు ప్రయత్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement