వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్ కలిశారు. ఆయన ఆదివారం లోటస్ పాండ్లో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. కోటగిరి శ్రీధర్ ఈ నెల 28న వైఎస్ఆర్ సీపీలో చేరనున్నారు.
Published Sun, Jan 15 2017 12:37 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement