ఒకే వేదికపై.. మోదీ, సీఎం అరుదైన కలయిక! | M Modi praises Nitish Kumar | Sakshi
Sakshi News home page

Jan 5 2017 2:45 PM | Updated on Mar 20 2024 1:57 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గురువారం ఒకే వేదికను పంచుకున్నారు. గురుగోవింద్‌ సింగ్‌ 350వ జయంతి సందర్భంగా పట్నాలో నిర్వహించిన ప్రకాశ్‌ పర్వ వేడుకల్లో సీఎం నితీశ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement