ఉస్మానియా యూనివర్సిటీ మెడికో పీజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. మత్తుమందు కలిపి ఉన్న సెలైన్ను ఎక్కించుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.జాంబాగ్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. మెడికో విద్యార్థిని శ్రావణి స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గా పోలీసులు గుర్తించారు.
Published Thu, Oct 20 2016 9:18 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement