ఆహ్వానంలోనూ కుసంస్కారం | Minister Ravela Kishore Babu Invites YS Jagan For Krishna pushkaralu | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 14 2016 6:48 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వచ్చిన రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు వ్యవహరించిన తీరు తెలుగుదేశం పార్టీ కుసంస్కారానికి పరాకాష్టగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. ఆహ్వానం పేరుతో రాజకీయం చేస్తున్న అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించడం మొగుణ్ని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా ఉందని విమర్శించింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement