రాష్ట్ర మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణారెడ్డి తనను చితకబాదారంటూ హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్ (ఎస్ఆర్ నగర్) పోలీసులకు రాఘవులు అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
Published Wed, Jul 24 2013 3:56 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement