ప్రధానిని కలిసి ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి వారసులు | MS Subbulakshmi's granddaughters meet Modi | Sakshi
Sakshi News home page

Sep 20 2017 8:04 PM | Updated on Mar 22 2024 11:31 AM

అమరగాయకురాలు భారతరత్న ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి మనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు.. 1966లో సుబ్బలక్ష్మి ఐక్యరాజ్య సమితిలో పాడిన మైత్రీమ్‌ భజతామ్‌ గీతాన్ని మోదీ ముందు ఆలపించారు. ఈ గీతాన్ని కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు రచించారు. సౌందర్య, ఐశ్వర్యలతో పాటు.. వారి తల్లిదండ్రులు శ్రీనివాసన్‌, గీతలు కూడా మోదీని కలిసినవారిలో ఉన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement