'స్వాతంత్ర్యదినోత్సవం నాడు (ఆగస్టు 15న) సిద్దూ అధికారికంగా చీపురు పడతారు' అని ఇన్నాళ్లూ వార్తలు విన్నాం. ఆగస్టు 15 వెళ్లిపోయింది. కానీ సిద్దూ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరలేదు. పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని వాగ్ధానం పొందిన(!) సిద్ధూ జూన్ లో బీజేపీ రాజసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Published Thu, Aug 18 2016 10:04 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement