‘రూ. 2 వేల నోటు చెల్లని నోటే’ | no use with 2000 note, says raghuveera reddy | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 21 2016 12:36 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

ప్రత్యామ్నాయం చూపకుండా అనాలోచితంగా పాత పెద్ద నోట్లు రద్దు చేశారని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పాత పెద్ద నోట్లను రద్దు చేసిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొలేదని గుర్తు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement