నేడు చెన్నైకు ప్రధాని మోదీ | PM narendramodi to pay tribute to Jayalalithaa | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 6 2016 10:19 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకు వెళ్లి జయలలితకు నివాళులు అర్పించనున్నారు. ఈ రోజు 9:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి చెన్నై చేరుకుంటారు. రాజాజీ పబ్లిక్‌ హాల్‌లో ఉంచిన జయలలిత పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పిస్తారు. ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు.. జయలలిత అంత్యక్రియల్లో పాల్గొంటారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement