రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
Published Fri, Sep 1 2017 4:09 PM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM
రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.