కార్పొరేట్‌కు చౌకబేరం! | ration-shops-are-now-anna-rural-malls | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు చౌకబేరం!

Published Sat, Oct 14 2017 7:46 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

ప్రజాపంపిణీ వ్యవస్థను కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్‌ దుకాణాల్లో పేదలకు సబ్సిడీపై పంపిణీ చేసే సరుకులను ఇప్పటికే ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇక ఆ బాధ్యత నుంచి కూడా తప్పుకుని ప్రైవేట్‌ కంపెనీలకు వదిలేయాలని నిర్ణయించింది. అది కూడా తన సొంత కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థకు చెందిన రూ.200 షేరును రూ.900 పెట్టి కొనుగోలు చేసిన ప్యూచర్‌ కంపెనీకి మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థను కట్టబెడుతుండటం గమనార్హం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement