మరోసారి ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు చెక్ పోస్టు వద్ద పోలీసులు తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించగా ఓ పాల వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో మొత్తం 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
Published Fri, Jan 8 2016 12:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement