ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన మాజీ ఐఎఎస్ అధికారి శివరామకృష్ణన్ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. శివరామకృష్ణన్ నేతృత్వంలో కమిటీ 187 పేజీల నివేదికను సమర్పించింది.
Published Thu, May 28 2015 12:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement