ముంబై శివార్లలోని భివండిలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీనగర్లో ఉన్న మూడంతస్తుల పురాతన భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో 20 మందిని సహాయక సిబ్బంది కాపాడింది. ఈ ప్రమాదంలో గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published Sun, Jul 31 2016 2:39 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement