ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైన యాత్రకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Sun, Jul 19 2015 8:16 AM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement