ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట | Supreme court rejects petition filled by ap, telangana states | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 30 2015 4:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ వివాదం కేసులో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను యథాతథంగా కొనసాగించాలిన సుప్రీం కోర్టు ఆదేశించింది. పదోన్నతులకు 371 డి సవరణల కోసం రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపాలని తెలుగు రాష్ట్రాలకు సూచించింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement