ఇన్ని రోజులు హస్తినకే పరిమితమైన రాష్ట్ర విభజన అంశం గురువారం సాయంత్రం రాష్ట్రానికి చేరింది. రాష్ట్ర పునర్విభజన ముసాయిదా (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు) బిల్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. జనవరి 23వ తేదీలోగా దానిపై శాసనమండలి, అసెంబ్లీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడవు విధించారు.
Published Fri, Dec 13 2013 7:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement