ఆస్పత్రిలో చేరిన తమిళనాడు మాజీ సీఎస్ | tamilnadu ex chief secretary hospitalised | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 24 2016 10:11 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పి.రామ్మోహన్‌రావు అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామ్మోహన్‌రావుకు ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని సమాచారం. కాగా ఇటీవల ఐటీ అధికారుల జరిపిన దాడుల్లో ఆయన అవినీతి బండారం బటయపడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసి ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథన్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement