'మమ్మల్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు' | tdp targets my family, ysrcp leader santakumari | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 16 2015 9:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

ప్రతిసారి వైఎస్సార్ సీపీ శ్రేణులను, తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసులు బనాయించడాన్నినగరి మున్సిపాలిటీ చైర్ పర్సన్, ఆ పార్టీ మహిళా నాయకురాలు శాంతా కుమారి తీవ్రంగా తప్పుబట్టారు. తన కుటుంబ సభ్యులుపైనే కాకుండా, స్థానికంగా ఉన్న తమ బంధువులపై కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement