కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఖమ్మం జిల్లా మధిర రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం రాత్రి రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలివీ...వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపన్నపల్లికి చెందిన గుండా వెంకటరమణ(34) భార్యతో గొడవల కారణంగా ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. అయితే, కుమారుడు అశ్రుత్(10), అభిజ్ఞ(7)తో కలసి నాలుగు రోజుల క్రితం విహార యాత్రలకు బయలుదేరాడు.
Published Thu, May 28 2015 10:31 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement