పోలీసుల పై తిరగబడ్డ గ్రామస్థులు | villagers attack polece in prakasham district | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 21 2015 7:22 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

వినాయకచవితి ఉత్సవాల్లో నిర్వహిస్తున్న రికార్డింగ్ డ్యాన్సులపై పోలీసులు దాడి చేయడంతో ఆదివారం రాత్రి గ్రామస్తులు తిరగబడ్డారు. దీంతో హోంగార్డు ఉపేంద్ర తలకు బలమైన గాయాలవ్వగా, ఎస్ఐ రమణకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన సింగరాయకొండ మండలన పాకలపల్లిపాలెంలో చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement