పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు | ys jagan mohan reddy family offer prayers at church in pulivendula | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 25 2015 9:13 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనలకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement