వైఎస్‌ఆర్‌ సీపీ నేతలతో కోవింద్‌ భేటీ | YS Jagan mohan reddy meet ramnath kovindu along with YSRCP MPs, MLAs | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 4 2017 1:27 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ప్రచారం నిమిత్తం నగరానికి చేరుకున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌తో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.1 పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement