పార్లమెంటుకు ప్రత్యేక హోదా పోరాటం! | ysr congress party to put private bill on specail status | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 3 2017 9:21 AM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

ఆంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాపై పార్లమెంటులో గళమెత్తేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. బడ్జెట్‌ సమావేశాల్లో ఈ అంశంపై పార్లమెంటు వేదికగా పోరాడేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం లోక్‌సభలో ప్రత్యేక హోదాపై ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును పార్టీ ప్రవేశపెట్టబోతున్నది. పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఆయన ప్రవేశపెట్టబోతున్న ప్రత్యేక హోదా బిల్లు.. ప్రైవేటు మెంబర్‌ బిజినెస్‌లో 9వ ఐటెంగా లిస్ట్‌ అయింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement