'చంద్రబాబు పొలిటికల్‌ అఘోరా' | YSRCP leaders lashout TDP on cheap politics in Nandyal | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 18 2017 4:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలకు 2019 దాకా అవకాశం లేదని, ఈ విషయంలో నంద్యాల ప్రజలు అదృష్టవంతులని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. బాబుకు బుద్ధి చెప్పే అవకాశం నంద్యాల ప్రజల కాళ్ల ముందే ఉందని చెప్పారు. చంద్రబాబు ఓ పొలిటికల్‌ అఘోర అని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement