ఈసీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు | ysrcp leaders meets EC over kanaganepalle mpp election | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 28 2016 7:39 PM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM

వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిశారు. కనగానెపల్లె ఎంపీపీ ఎన్నిక సమయంలో మంత్రి పరిటాల సునీత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ నేత చల్లా మధుసూదన్ రెడ్డి ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి రాసిన లేఖను మధుసూదన్ రెడ్డి, ఈసీకి అందజేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement