భన్వర్ లాల్ను కలిసిన ఎంపీ విజయ సాయిరెడ్డి | ysrcp MP vijaya saireddy met chief electoral officer bhanwar Lal | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 2 2016 5:42 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను మరో నెలరోజుల పాటు పొడిగించాలని ఆయన ఈ సందర్భంగా భన్వర్లాల్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి ఓ వినతి పత్రం సమర్పించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement