భారత్ 22 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. శ్రీలంకలో రెండు దశాబ్దాల తర్వాత టెస్టు సిరీస్ విజయం సాధించింది. లంకతో మూడో టెస్టులో టీమిండియా 117 పరుగులతో గెలుపొందింది. దీంతో ఈ మూడు టెస్టుల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. భారత టెస్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీకిదే తొలి సిరీస్ విజయం.
Published Tue, Sep 1 2015 4:10 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement