పింఛన్ పెంపు.. పెద్ద పండుగ.. 2024 జనవరి నుంచి పెన్షన్ ₹3,000 | YSR Pension Kanuka Distribution In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పింఛన్ పెంపు.. పెద్ద పండుగ.. 2024 జనవరి నుంచి పెన్షన్ ₹3,000

Published Tue, Jan 23 2024 3:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 AM

పింఛన్ పెంపు.. పెద్ద పండుగ.. 2024 జనవరి నుంచి పెన్షన్ ₹3,000.

విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా.. పెన్షన్లను క్రమంగా ₹3,000ల వరకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ.. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్న.. వైయస్ఆర్ పెన్షన్ కానుక ఇకపై ప్రతి నెలా ₹3,000.

ఆధారం లేని అవ్వాతాతలకు, వితంతు, ఒంటరి మహిళలకు, చేనేత, కల్లుగీత కార్మికులకు, మత్స, చర్మకారులుకు అన్నీ తానై అండగా నిలుస్తూ వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచిన జగనన్న.

ఇది సంక్రాంతికి ముందే జగనన్న వారికి తెచ్చిన పెద్ద పండుగ..!

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement