పోరాడి ప్రాణాలొదిలిన అశ్విని! | పెట్రోల్‌ పోసి నిప్పటించారు.. పోరాడి ప్రాణాలొదిలిన అశ్విని! | Sakshi
Sakshi News home page

పోరాడి ప్రాణాలొదిలిన అశ్విని!

Published Sat, Dec 2 2017 9:28 AM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఈవెనింగ్ వాక్‌ కోసం వెళ్లిన యువతిపై ఇద్దరు యువకులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న ఆమెను అక్కడ వదిలేసి ఆ ఆగంతకులు పరారయ్యారు. అటుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడి యువతి ప్రాణాలు వదిలింది. పట్టణంలోని శివారు ద్వారపూడి లే అవుట్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement