కోర్టులో కాల్పులు..ఇద్దరు లాయర్ల మృతి | 2 lawyers killed in Lahore court firing | Sakshi
Sakshi News home page

Feb 20 2018 4:34 PM | Updated on Mar 22 2024 10:48 AM

పాకిస్తాన్‌లోని లాహోర్‌ సెషన్స్‌ కోర్టులో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు లాయర్లు మృతిచెందారు. మృతిచెందిన వారు రాణా ఇష్తియక్‌, ఓవైస్‌ తాలిబ్‌ అనే లాయర్లుగా గుర్తించారు. కాల్పులు జరిపిన కాషిఫ్‌ రాజ్‌పుత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రాణా ఇష్తియక్‌, కాషిఫ్‌ రాజ్‌పుత్‌కు వరసకు సోదరుడవుడాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement