బంజరు భూములను బంగారు చేద్దాం | All Pending Projects Complete Within Four Years | Sakshi
Sakshi News home page

బంజరు భూములను బంగారు చేద్దాం

Published Fri, Sep 13 2019 8:07 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

కృష్ణా, గోదావరి, వంశధార వరద జలాలను ఒడిసిపట్టి బంజరు భూములకు మళ్లించి  రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నాలుగేళ్లలోగా పెండింగ్‌ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లాలవారీగా ఏ ప్రాజెక్టులను ఏ ఏడాది పూర్తి చేయవచ్చో నివేదిక ఇస్తే వాటినే ఆయా సంవత్సరాల్లో ప్రాధాన్య ప్రాజెక్టులుగా పరిగణిస్తామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement