జూన్‌ 12 నుంచి నూతన శాసనసభ తొలి సమావేశాలు | Andhra Pradesh Assembly Session Start From 12th June | Sakshi
Sakshi News home page

జూన్‌ 12 నుంచి నూతన శాసనసభ తొలి సమావేశాలు

Published Thu, Jun 6 2019 7:55 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఈ నెల(జూన్‌) 12న నుంచి నూతన శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూన్‌ 12న కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం, 13న స్పీకర్‌ ఎన్నిక, 14న అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి సారి అసెంబ్లీ హాజరుకాగా, ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement