ఏపీ డిజైన్లు చూశారా, మనం మారొద్దా? | CM KCR speech at Telangana Assembly session | Sakshi
Sakshi News home page

ఇప్పుడున్న అసెంబ్లీ ఏ పద్ధతిలో వుంది?

Published Wed, Nov 1 2017 11:55 AM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

నూతన సచివాలయ ప్రతిపాదనలపై బుధవారం అసెంబ్లీలో వాడీవేడీ ప్రశ్నోత్తరాలు జరిగాయి. వాస్తు కోసమో, దర్పం కోసమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ ప్రతిపక్షాలు నిలదీయగా, ప్రజల ఆమోదంతోనే తాము ముందుకు వెళుతున్నామని అధికార పక్షం ఘాటు సమాధానమిచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement