నిద్రిస్తున్న దంపతుల దారుణ హత్య | couple burtal murder in warangal dist | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న దంపతుల దారుణ హత్య

Published Tue, Jan 2 2018 12:23 PM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

వరంగల్‌ జిల్లా కాజీపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కాజీపేట మండలం సోమిడి గ్రామంలో సుంచు ఎల్లయ్య, పుల్లమ్మ అనే దంపతులు నివశిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి జొరబడి నిద్రిస్తున‍్న ఎల్లయ్య, పుల్లమ్మలను ఇటుక రాళ్ళతో మోదీ చంపేశారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement