ఎక్కడా ఇలాంటి ప్రభుత్వం లేదు | Dharmana Prasada Rao Speech in Praja Sankalpa Yatra | Sakshi

Published Mon, Nov 6 2017 11:17 AM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM

దేశంలో ప్రతిపక్ష సభ్యులతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఇడుపులపాయలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement