గుడివాడలో దంపతుల దారుణ హత్య | Elderly Couple Brutally Murdered In Gudiwada | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 11:22 AM | Last Updated on Thu, Mar 21 2024 11:24 AM

కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు.. దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేంద్రరనగర్‌ నాలుగో లైన్‌లో నివాసం ఉంటున్న బొప్పన సాయిచౌదరి (72), నాగమణి (67) ఇంట్లోకి దుండగులు చొరబడి వారిని తీవ్రంగా కొట్టి హతమార్చారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement