ఈత కోసం వెళ్లి ఇంజనీరింగ్‌ విద్యార్థులు గల‍్లంతు | four students drown in west godavari | Sakshi
Sakshi News home page

ఈత కోసం వెళ్లి ఇంజనీరింగ్‌ విద్యార్థులు గల‍్లంతు

Published Sun, Jan 7 2018 12:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం వద్ద చెరువులోకి ఈతకు దిగిన నలుగురు విద్యార్థులు గల‍్లంతయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement