టీడీపీ నేతలపై గంగుల భానుమతి ఫిర్యాదు | Gangula Bhanumathi Complaint Against TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలపై గంగుల భానుమతి ఫిర్యాదు

Published Thu, Jul 11 2019 6:34 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

తన భర్తకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్స్ పెట్టిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబును కలిసి గురువారం ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement