మధ్యాహ్నం దేవెగౌ‌డతో సీఎం కేసీ‌ఆర్ భేటీ | KCR to meet Deve Gowda today | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం దేవెగౌ‌డతో సీఎం కేసీ‌ఆర్ భేటీ

Published Fri, Apr 13 2018 10:58 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. ఆయన వెంట సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌, ఎంపీ వినోద్‌, సంతోష్‌ కుమార్‌, సుభాష్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement