రాయిలాంటి నన్ను సానబెట్టారు | kcr speach in World Telugu Conference | Sakshi
Sakshi News home page

Dec 15 2017 7:44 PM | Updated on Mar 21 2024 7:53 PM

తెలంగాణ అద్భుత సాహిత్యం పండించిన మాగాణి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ మహాసభల సందర్భంగా ఆయన అధ్యక్ష స్థానంలో మాట్లాడుతూ పదో శతాబ్దంలోనే తొలిసారి జినవల్లబుడి శాసనంలో తెలుగు కందపద్యం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement