ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అకాలీదళ్ నేత బిక్రం మజిథియాకు బహిరంగ క్షమాపణలు చెప్పిన కేజ్రీవాల్ తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీకి కూడా సారీ చెప్పారు.
Published Tue, Mar 20 2018 7:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అకాలీదళ్ నేత బిక్రం మజిథియాకు బహిరంగ క్షమాపణలు చెప్పిన కేజ్రీవాల్ తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీకి కూడా సారీ చెప్పారు.