ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్కార్కి మించిన నటుడని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ లోక్ సభలో స్పృహ లేకుండా కాంగ్రెస్ని ఉద్దేశించి అసత్యంగా మాట్లాడారని అన్నారు.
ప్రధానమంత్రి హోదాను దిగజార్చారు
Published Sun, Feb 11 2018 1:15 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement