అగ్రిగోల్డ్ ఆస్తుల కేసుపై ఉమ్మడి హైకోర్టు విచారణలో కీలక మలుపు తిరిగింది. హాయ్లాండ్ ప్రాపర్టీ తమది కాదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో కొత్త ట్విస్ట్ మొదలైంది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు శుక్రవారం విచారించింది.
Published Fri, Nov 16 2018 4:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
అగ్రిగోల్డ్ ఆస్తుల కేసుపై ఉమ్మడి హైకోర్టు విచారణలో కీలక మలుపు తిరిగింది. హాయ్లాండ్ ప్రాపర్టీ తమది కాదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో కొత్త ట్విస్ట్ మొదలైంది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు శుక్రవారం విచారించింది.