వైఎస్‌ జగన్‌కు స్పష్టమైన విజన్‌ ఉంది | Potluri Vara prasad Joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు స్పష్టమైన విజన్‌ ఉంది

Published Wed, Mar 13 2019 10:40 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

విజయవాడ అభివృద్ధే తన ఎజెండా అని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌ అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత విజయవాడ వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. తాను పుట్టిపెరిగిన విజయవాడను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీలో చేరినట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement