తమిళ నాట నిత్యం వివాదాల్లో ఉండే స్టార్ హీరో శింబు.. ప్రస్తుతం ఓ సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ బ్లాక్బస్టర్ అత్తారింటికి దారేది మూవీ రీమేక్గా రాబోతోన్న 'వంద రాజవతాన్ వరువేన్' ఫిబ్రవరి ఒకటో తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ఓ సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.