తమిళ నాట నిత్యం వివాదాల్లో ఉండే స్టార్ హీరో శింబు.. ప్రస్తుతం ఓ సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ బ్లాక్బస్టర్ అత్తారింటికి దారేది మూవీ రీమేక్గా రాబోతోన్న 'వంద రాజవతాన్ వరువేన్' ఫిబ్రవరి ఒకటో తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ఓ సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
నాకున్న ఇద్దరు, ముగ్గురి ఫ్యాన్లకే చెబుతున్నా : స్టార్ హీరో
Published Tue, Jan 22 2019 6:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement